విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తెలంగాణ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె విస్తృతంగా ప్రచారం...
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో కీలకంగా గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం...
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికు తెలంగాణ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో భాగంగా ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు...
మహిళల సాధికారతకు అక్షరాస్యతే బలమైన పునాది అనే దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష ఫలితాలను అందిస్తోంది. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను...
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి డిమాండ్...
పశ్చిమ ఆసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ ఘర్షణ అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం...