Homeజాతీయం

జాతీయం

డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి గుడ్ న్యూస్.. యూపీఐ, రూపే కార్డులపై కీలక నిర్ణయం

దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ, రూపే డెబిట్ కార్డు ద్వారా జరిగే నిర్దిష్ట డిజిటల్ చెల్లింపులపై రుసుముల విషయంలో కొత్త...

ఇంటి నుంచే ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్!

ఆధార్ ఇప్పుడు బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర అనేక సేవల్లో కీలక గుర్తింపుగా మారింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ అనుసంధానం ఉండటం వల్ల OTP ఆధారిత సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు. అయితే...

ఏ దేశానికీ వ్యతిరేకం కాదు.. అందరినీ కలుపుకుపోవడమే మా ఎజెండా: మోదీ

బ్రిక్స్‌-2026 సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 12) న్యూఢిల్లీలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రారంభ ప్రసంగం చేశారు. ప్రజలే కేంద్రంగా, మానవత్వమే ప్రధాన ఎజెండాగా బ్రిక్స్ దేశాలు...

Flipkart Sale 2026: స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) Sale 2026 కోసం ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫెస్టివల్ సీజన్‌లో ప్రతి ఏడాది నిర్వహించే...

ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర...
spot_img

Hot Topics

error: Content is protected !!