Friday, July 17, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : కిషన్​ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబ...

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి సీతక్క హామీ

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర హత్యల ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె అధికారిక పర్యటనలో భాగంగా రాజస్థాన్‌లో ఉన్నప్పటికీ, పోలీస్ కమిషనర్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడి...

తెలంగాణ హక్కుల కోసం ఎవరినైనా ప్రశ్నిస్తా.. ఎంపీ ఈటెల ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే వారిని నిలదీస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న...

బీఆర్‌ఎస్ నిధులు, సింగరేణి పరిస్థితిపై కవిత ఘాటు విమర్శలు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత బీఆర్‌ఎస్ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు పేర్కొన్న రూ.1,400 కోట్ల నిధుల మూలాలపై అనుమానాలు...

పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు గురువారం భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు...
spot_img

Hot Topics

error: Content is protected !!