హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ...
తెలంగాణలో 22ఏ భూముల అంశంపై ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో 22ఏ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రభుత్వ...
హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు...
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూటీ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో...
తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. 22ఏ జాబితాలో భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్...