కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తులు స్వామివారికి తమ మొక్కులు చెల్లించడంతో...
ఎర్రవల్లి ఫామ్హౌస్ పరిసరాల్లో దళితులు నిరసన తెలిపి వెళ్లిన అనంతరం పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారన్న అంశంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులు నడిచిన నేలను కడిగేయడం...
తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో అణచివేత, దోపిడీ పెరిగిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ ప్రజల స్వేచ్ఛ, రాజ్యాంగ...
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రాంతం ప్రభావంతో తూర్పు, మధ్య...
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని కీలక రైల్వే మార్గాల్లో రవాణా సామర్థ్యాన్ని పెంచడం, రైళ్ల రద్దీని...