తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీని...
ఎర్రవల్లి ఫామ్హౌస్ పరిసరాల్లో దళితులు నిరసన తెలిపి వెళ్లిన అనంతరం పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారన్న అంశంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో...
తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో అణచివేత, దోపిడీ పెరిగిన ప్రతిసారీ...
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న...
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని కీలక రైల్వే మార్గాల్లో...
తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా...
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన భూ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ భూ విధానాలపై తీవ్ర...