Tuesday, June 23, 2026

తాజా వార్తలు

జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హారర్, సస్పెన్స్ అనుభూతిని అందించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. భయం, ఉత్కంఠ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం” చిత్రం జూన్ 26న...

ట్రేండింగ్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కొత్త మలుపు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ...

సమస్యలపై కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ రాంబ్రహ్మం నగర్, ఓల్డ్ నెరేడ్మెట్ ప్రాంతాల్లో పర్యటించారు....

తాళాయపాలెంలోని శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్

తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కొన్ని...

బీజేపీలో చేరిన సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి

ప్రఖ్యాత సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి, సామాజిక కార్యకర్త డాక్టర్...

సిరివెన్నెల సీతారామశాస్త్రి – తెలుగు సినీ సాహిత్యానికి వెలుగు పంచిన కవితా కిరణం

తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు...
spot_img
spot_img

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

రాష్ట్రీయం

జాతీయం

అంతర్జాతీయం

సినిమా

ఆరోగ్యం

క్రీడలు

spot_img
spot_img

భక్తి

spot_img

Recent Posts

All

జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హారర్, సస్పెన్స్ అనుభూతిని అందించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. భయం, ఉత్కంఠ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన “చెట్టు మీద దెయ్యం...

అషూర్‌ఖానాలకు వెంటనే నిధులు విడుదల చేయాలి: కవిత డిమాండ్

మొహర్రం సంతాప దినాల సందర్భంగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మొహర్రం...

రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టే గెలుస్తుంది: రాంచందర్ రావు

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్...

SIR ప్రక్రియపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి: ఎన్. రాంచందర్ రావు

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల SIR అవగాహన వర్క్‌షాప్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో...

ఓటు హక్కుతోనే దేశ భవిష్యత్తును మార్చగలం: ఎంపీ ఈటల రాజేందర్

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల SIR అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో...

‘ప్రభుత్వం మూడు గంటల సినిమా కాదు’.. బీఆర్ఎస్ నేతకు మంత్రి సీతక్క హితవు

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన...

22.8 లక్షల మంది అభ్యర్థులకు నేడు నీట్ రీ-ఎగ్జామ్..

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం అనంతరం నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు సర్వం సిద్ధమైంది. వైద్య, దంత విద్యా కోర్సుల్లో...

సింగరేణిని నష్టాల్లోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కల్వకుంట్ల కవిత

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సింగరేణి ‘బాయిబాట’...

బండి భగీరథ్‌కు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్...

‘లగాన్’కు 25 ఏళ్లు.. సినిమాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సచిన్

భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘లగాన్’ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ సినిమాతో...

బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి సీతక్క

చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా....

మల్కాజిగిరిలో BLA-2 అవగాహన కార్యక్రమం.. పాల్గొన్న మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో BLA-2 (బూత్ లెవల్ ఏజెంట్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం...

Popular

spot_img

Popular Categories

spot_img
error: Content is protected !!