కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ...
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు...
హైదరాబాద్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ “అమృత్”ను తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. రిబ్బన్...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల...
మౌలాలిలోని కృష్ణానగర్ కాలనీలో ఉన్న శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు....
వర్షాకాలం ప్రారంభమైయ్యే నేపథ్యంలో కాకతీయనగర్ డివిజన్ పరిధిలోని జేకే కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. తాను కార్పొరేటర్గా...
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శామీర్పేట్లోని ఆయన నివాసంలోని ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వినాయక్...
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో గానీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీతో గానీ భవిష్యత్తులో...
రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు....
రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, రైతు కుటుంబాల ఆర్థిక భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు...
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని, పైగా అవసరమైన సహకారం అందించేందుకు ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తోందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు....