Monday, June 15, 2026
Google search engine

ANDHRAPRADESH

తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అచ్చెన్నాయుడు

తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు....

telangana

దీనదయాళ్ రోడ్ పనులు వెంటనే ప్రారంభించాలి – జోనల్ కమిషనర్‌కు మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి వినతి

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దీనదయాళ్ రోడ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం...

అంగన్‌వాడీ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మంత్రి సీత‌క్క‌

హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన "అమ్మ మాట – అంగన్‌వాడీ బాట" కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి...

NATIONAL

HOT THIS WEEK

దీనదయాళ్ రోడ్ పనులు వెంటనే ప్రారంభించాలి – జోనల్ కమిషనర్‌కు మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి వినతి

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దీనదయాళ్ రోడ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe
- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

CINEMA

SPORTS

SRH టీమ్‌లోకి కొత్త ప్లేయర్‌

ఐపీఎల్ సీజన్‌లో జట్ల మార్పులు, ఆటగాళ్ల గాయాలు సాధారణమే. కానీ ప్రతి జట్టుకీ సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయడం చాలా కీలకం. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టు తమ బౌలింగ్...

EXCLUSIVE ARTICLES

ప్రధాని మోదీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు

మాతృభూమి సేవలో నిత్యం అంకితభావంతో పనిచేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర శక్తి ప్రసాదించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఆనంద్‌బాగ్‌లోని...

ప్రపంచ వేదికపై ఏపీ ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం.. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ రైతులు, మహిళలకు అంకితం: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారాల్లో ఒకటైన ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి...

తాళాయపాలెంలోని శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్

తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించినట్లు దర్శకుడు సుధాకరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటుడు కొండపల్లి అప్పారావు అఘోర...

దక్షిణాది రాష్ట్రాలకు భారీగా లోక్‌సభ సీట్లు పెంపు..

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్‌సభ ఎంపీ...

ఢిల్లీలో కూటమి ఎంపీల భేటీ: అమరావతి బిల్లుపై లోకేశ్ ప్రశంసలు

ఢిల్లీలో కూటమి రాజకీయాలు మరింత బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో నిర్వహించిన కీలక భేటీలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

SPECIAL STORIES

తెలంగాణ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి ఘటనపై బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం...
AdvertismentGoogle search engine

LATEST ARTICLES

Most Popular

error: Content is protected !!