కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని...
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల...
తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర...
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో "యాంటీ ఎమర్జెన్సీ డే" ప్రత్యేక సెమినార్ ఘనంగా నిర్వహించారు....
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం కారణంగా తమ నివాసాలు, రాకపోకలు, జీవన...
రాష్ట్ర రాజకీయ, పరిపాలనా కేంద్రంగా ఎదుగుతున్న అమరావతి ఈసారి సినీ రంగానికి కూడా వేదికగా మారింది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ...
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంపై స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యూబీ నిర్మాణం కోసం అధికారులు...
తెలంగాణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్న విలేకరులకు ప్రభుత్వం...
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుకున్న తొలి పుట్టినరోజు కావడంతో సినీ,...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రశంసలు మెగాస్టార్ చిరంజీవికి అపారమైన ఆనందాన్ని కలిగించాయి. తన కుమారుడిని ప్రధాని మోదీ...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం...