Friday, June 5, 2026
Google search engine

ANDHRAPRADESH

తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అచ్చెన్నాయుడు

తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు....

telangana

అనారోగ్యంతో ఉన్న దేవ్‌జీని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో...

పవన్ సభకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభ చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్​. రామచందర్​ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర...

NATIONAL

HOT THIS WEEK

తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అచ్చెన్నాయుడు

తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు....

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe
- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

CINEMA

SPORTS

SRH టీమ్‌లోకి కొత్త ప్లేయర్‌

ఐపీఎల్ సీజన్‌లో జట్ల మార్పులు, ఆటగాళ్ల గాయాలు సాధారణమే. కానీ ప్రతి జట్టుకీ సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయడం చాలా కీలకం. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టు తమ బౌలింగ్...

EXCLUSIVE ARTICLES

ప్రపంచ వేదికపై ఏపీ ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం.. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ రైతులు, మహిళలకు అంకితం: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారాల్లో ఒకటైన ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి...

తాళాయపాలెంలోని శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్

తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించినట్లు దర్శకుడు సుధాకరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటుడు కొండపల్లి అప్పారావు అఘోర...

దక్షిణాది రాష్ట్రాలకు భారీగా లోక్‌సభ సీట్లు పెంపు..

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్‌సభ ఎంపీ...

ఢిల్లీలో కూటమి ఎంపీల భేటీ: అమరావతి బిల్లుపై లోకేశ్ ప్రశంసలు

ఢిల్లీలో కూటమి రాజకీయాలు మరింత బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో నిర్వహించిన కీలక భేటీలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...

ట్యాంక్ బండ్ వద్ద పూలే దంపతుల విగ్రహాలు

హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న లేక్ వ్యూ పార్క్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి రేవంత్...
- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

SPECIAL STORIES

తెలంగాణ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి ఘటనపై బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం...
AdvertismentGoogle search engine

LATEST ARTICLES

Most Popular

error: Content is protected !!