రంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా బాలాపూర్ గణనాథుడి దర్శనం కోసం ఉదయం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో...
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్ననాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని అన్ని అడ్డంకులు...
ఆంధ్రప్రదేశ్లో పరిపాలనను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల నిర్వహణను డిజిటల్ విధానంలోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు....
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి.. స్థానిక ఎన్నికల్లో...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది....
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47వ వార్షికోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల ప్రాధాన్యత, భారతీయ సంస్కృతి,...