హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన...
తెలంగాణలో 22ఏ భూముల అంశంపై ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో 22ఏ అంశంపై...
కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దాయ్రా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రోజురోజుకూ కొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏఐని ప్రధానంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అసిస్టెంట్గా ఉపయోగించుకున్నాం. కానీ ఇప్పుడు ఏఐ స్వయంగా...
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వెటర్నరీ...