తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది. 2019 హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన ఐదు కేసులను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది....
తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభ చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర...
తెలంగాణ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి ఘటనపై బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం...
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని,గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం...
కాప్రా సర్కిల్లోని గణనాథుల వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజలో రాచకొండ కమిషనరేట్ మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంలో కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో...