తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ఎన్నికల నేపథ్యంలో ‘మన ప్యానెల్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యర్థి వర్గమైన గిల్డ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. నిర్మాతల మండలి నిధులను దుర్వినియోగం...
తెలంగాణ రాజకీయాల్లో యువత పాత్ర అత్యంత కీలకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ కదన, కొదమ సింహాల గడ్డ అని వ్యాఖ్యానించిన ఆయన.. యువతను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
మనుషుల జీవితంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా, విభిన్నమైన తాత్విక కథాంశంతో ఓ లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు దాసరి రవికుమార్ తెలిపారు. ఈ...
తెలంగాణలో పోషకాహార తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్య నిపుణులు, మేధావులు, డాక్టర్లు, ప్రభుత్వ శాఖల...
తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు. ఈ...
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా మాతంగి స్వర్ణలత రంగం తన భవిష్యవాణితో వినయంగా హాజరైన భక్తులకు సందేశం అందించారు. అమ్మవారి ఆరాధనలో భాగంగా ఐదువారాల పాటు జరిగే పూజల సందర్భంగా,...
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్లో భారత జట్టు పోరాడినా, 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విజయం కోసం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్… 170 పరుగులకే...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ప్రతిష్ఠాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆయన...