విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సానుకూలంగా చర్చలు జరిగాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారి సమస్యల పరిష్కారానికి...
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు నేడు దుబాయ్లో తలపడనున్నాయి. గ్రూప్-ఏలో జరిగే ఈ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రెండు జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే టీమిండియాదే స్పష్టమైన...
విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
మల్కాజ్గిరి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ...
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు....
అల్వాల్లో పోలీసుల లాఠీచార్జ్ – కేసులు నమోదు, సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలనలోమల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో మంగళవారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నేతల...
ములుగు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఓ చిన్న సంఘటనను రాజకీయ ప్రాసక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ రాష్ట్ర సమితి...
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాలు ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం పల్లెల్లో ఉత్సాహంగా కొనసాగుతోంది. బతుకమ్మ ఉత్సవాల మాదిరిగా గ్రామాల్లో పచ్చదనం కోసం ప్రత్యేక చైతన్యం నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది...