విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్కు గ్రీన్ సిగ్నల్...
కాప్రా సర్కిల్లోని గణనాథుల వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజలో రాచకొండ కమిషనరేట్ మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంలో కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో...
ప్రసిద్ధ నటుడు మరియు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ తన సినీ జీవితంలో అరుదైన మైలురాయిని సాధించారు. 50 ఏళ్లుగా భారత చలన చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన ప్రతిష్ఠాత్మక వరల్డ్...
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్గూడా మహమూద్ గార్డెన్స్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు నేతృత్వంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్...
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులను వెలుగులోకి తేవడం లక్ష్యంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కేశినేని ఫౌండేషన్ ద్వారా వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్...
చిల్కానగర్ డివిజన్లోని సాయిరాం నగర్ కాలనీలు మరియు బీరప్ప గడ్డలో అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన గణనాధుల ప్రత్యేక పూజలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల...