విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
విజయవాడ ఉత్సవ్ వేదికలపై జరుగుతున్న కార్యక్రమాలను భక్తులతోపాటు నగరవాసులు ఆహ్వానిస్తున్నారని, సాయంత్రం 6 గంటల తర్వాత నగర వాసులు ఉత్సవ్ లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారన్నారు. రేపు రాష్ట్రపతి సీకే రాధకృష్ణన్...
వినాయక్ నగర్ ప్రజలకు త్వరలోనే ఆరోగ్య సదుపాయాలు మరింత మెరుగ్గా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు అద్దె భవనంలో కొనసాగుతున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) కోసం శాశ్వత భవన నిర్మాణానికి పునాది...
తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది. పర్యావరణ పరిరక్షణలో ఆయన చూపిన చొరవ, ఆవిష్కరణాత్మక హరిత విధానాల అమలుకు గుర్తింపుగా, ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్...
ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను ఆహ్వానించారు. ఈ...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఉప ఎన్నికల్లో తన పోటీపై వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, “నాకు ఆ...
భారత రాజకీయాల్లో మరో చారిత్రక ఘట్టం రాబోతోంది. సెప్టెంబర్ 12వ తేదీన, సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా అధికారిక బాధ్యతలు చేపట్టనున్నారు.రాష్ట్రపతి భవనంలో ఈ సందర్భంలో ప్రత్యేక ఏర్పాట్లు జారీ చేయబడ్డాయి....