విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రత్యారోపణలు మరింత ఉధృతంగా మారుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీకి ప్రజల్లో స్థానం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల...
తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు అంశంపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ వేడెక్కాయి. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర...
హైదరాబాద్ నగరాభివృద్ధి వేగం పెరుగుతున్న నేపథ్యంలో, నిర్మాణ రంగం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కీలక సేవలను అందించే మీ సేవ కేంద్రాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 గంటలపాటు మీ-సేవా సేవలు అందుబాటులో ఉండవని అధికారులు వెల్లడించారు.కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లు, సిస్టమ్ మెయింటెనెన్స్...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించబడిన ఆర్ కే శ్రీనివాస్కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ...
ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే...