విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, బీజేపీ...
దేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళనం’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు...
ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలనను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పరిపాలన వ్యవస్థను ఆధునిక పద్ధతుల్లో నడిపేందుకు మంత్రులకు ప్రత్యేక శిక్షణ...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు.తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్ల పంపిణీ వ్యవహారంలో...
పూలే సేవలు చిరస్మరనీయమని ఎంపి ఈటెల అన్నారు. సైనిక్పురిలో సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా...
మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని. ముఖ్యంగా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేయడానికి పలు చర్యలను అమలు చేస్తోందని. గ్రామీణ...