తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాలు...
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానుండగా.. తొలిరోజు ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. సభ ప్రారంభమైన అనంతరం పలు కీలక నివేదికలను సభ ముందుకు తీసుకురానున్నారు....
బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్గా ప్రారంభమైంది. కొత్త కంటెస్టెంట్లు, కొత్త థీమ్, కొత్త టాస్కులు, కొత్త హౌస్తో ఈసారి షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సీజన్లో ‘దశావతారం’ థీమ్ను తీసుకొచ్చారు....
విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు తన జన్మదిన సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారి...
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న అధిక ఫీజుల వ్యవహారం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం స్పష్టంగా బయటపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ...
దేశ అభివృద్ధి పథంలో కీలకమైన జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా 2027 జనగణనకు సంబంధించిన స్వీయ గణన కార్యక్రమం తెలంగాణలో ఆదివారం, 2026 ఏప్రిల్ 26న అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర...
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన పరిణామంగా కవిత తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా,...
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా...