సింగరేణి కాలరీస్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మారుపేర్ల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో ఈ అంశంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును...
తెలుగు చిత్రసీమలో విజయాలు, పరాజయాలు సహజమే. ఒక సినిమా హిట్ అయితే హీరో మార్కెట్ ఒక్కసారిగా పెరగడం, వరుసగా కొన్ని సినిమాలు నిరాశపరిస్తే అదే హీరో కెరీర్పై రకరకాల కామెంట్లు రావడం సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు....
విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
విశాఖపట్నం, 29 ఏప్రిల్ 2026 – భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ మాటర్ మోటార్, విశాఖపట్నంలో భారతదేశపు తొలి గేర్ కలిగిన ఎలక్ట్రిక్ మోటర్బైక్ 'మాటర్ ఏరా 5000+' ను నగర రైడర్లకు...
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఘన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి సీతక్కకు...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య...
దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం మరింత బలపడుతుందని, రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ధీమా వ్యక్తం...
రాష్ట్రంలో రబీ సీజన్ వరి కోతలు అత్యంత కీలక దశలో కొనసాగుతున్న నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి...