పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరిగే ప్రదేశాలకు కొంతమంది హిజ్రా వ్యక్తులు ముందుగానే ఎలా చేరుకుంటారనే ప్రశ్న తరచూ చర్చకు వస్తుంటుంది. ఎక్కడ ఫంక్షన్...
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మరో కీలక అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ...
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. నితీశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. డీఎస్సీలో అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ నుంచి సరైన సమాధానం రావడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. డీఎస్సీని పారదర్శకంగా...
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మరో కీలక అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. డీఎస్సీలో అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ నుంచి సరైన సమాధానం...
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ విషయంలో కూటమి ప్రభుత్వం...
తెలుగుదేశం పార్టీకి గ్రామస్థాయి నుంచి బలమైన కార్యకర్తలు, నాయకత్వ వ్యవస్థే ప్రధాన బలమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు...
విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన గొల్లపూడి గ్రామ టిడిపి అధ్యక్షుడు నర్రావాసు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం...
ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగం పొందడంతో పాటు మరొకరి ఉద్యోగ అవకాశం కల్పించే స్థాయికి...
ఓల్డ్ మల్కాజ్గిరిలో పాడైపోయిన పవర్ బోర్ను మరమ్మతు చేయించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మరియు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సునీల్ యాదవ్. ఈ సందర్భంగా బోర్ పనితీరును పరిశీలించిన కార్పొరేటర్, బస్తీ...
తిరుమలలోని ఎస్వీ గోశాలలో వందకు పైగా ఆవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. ఈ క్రమంలో తిరుమల గోశాలను...
రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవసరమవుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా......
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఏప్రిల్ 16న ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్...