విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం మోకాలపల్లి గ్రామంలో నిర్వహించిన తన భర్త, ఉద్యమ సహచరుడు కుంజా రాము 22వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారుడు సూర్యతో పాటు...
హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాపై ఎలాంటి కొరత లేదని, ప్రజలు...
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ సభ్యుడు అనిల్ జాదవ్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఆదివాసీలకు కేటాయించే ప్రభుత్వ...
విశాఖపట్నం 25:3: నగరంలోని సాగర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, అత్యాధునిక హంగులతో సరికొత్త కాఫీ రుచులను పరిచయం చేస్తూ "సన్ కేఫ్" (Sun Cafe) తన కార్యకలాపాలను ప్రారంభించింది. బీచ్ రోడ్ సమీపంలోని...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధానంగా నిర్లక్ష్యం, రాజకీయ దాడులు, కుతంత్రాలు మరియు సంక్షేమ చర్యలకు సంబంధించిన విషయాలుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధి విశాలాక్షి నగర్ వెటర్నరీ కాలనీ లో గల ఒక లే అవుట్ వద్ద స్థలం వివాదం నెలకొంది. ఇక్కడి స్థలం విషయమై రెండు వర్గాలు గొడవ పడ్డాయి.