ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ రాజకీయాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఫ్యాక్షన్, కుటుంబ రాజకీయ పార్టీలుగా మారిపోయాయని...
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ **‘ఆదర్శ కుటుంబం’**పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలోకి...
సింగరేణి కాలరీస్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మారుపేర్ల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో ఈ అంశంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సింగరేణి...
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ రాజకీయాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఫ్యాక్షన్, కుటుంబ రాజకీయ పార్టీలుగా మారిపోయాయని...
విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
(నీట్-యూజీ) 2026 రద్దు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష రద్దు...
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కామారెడ్డిలో నిర్వహించిన రైల్రోకో ఆందోళన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై ...
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై నమోదైన కేసు నేపథ్యంలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని గౌరవిస్తానని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్వా రంగం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల పెంపకం చేపట్టే రైతులపై పెరుగుతున్న వ్యయభారం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ...
ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొని కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భవిష్యత్తు, ఆర్థిక స్వావలంబన...