తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాలు...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా గన్పార్క్...
‘బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ జోడీ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఎపిక్’ (EPIC). కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన...
విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
విజయవాడ( ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం) విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులను విజయవాడ పార్లమెంట్ సభ్యులు...
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. కార్పొరేటర్లు,...
రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ డిస్కమ్ ఏర్పాటు వ్యవసాయంపై ఎండ్రిన్ చల్లడమేనని ఆవేదన వ్యక్తం చేశారు....
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసు కస్టడీ ముగియడంతో భగీరథ్ను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు...
హైదరాబాద్ బంజారాహిల్స్లోని కుమురం భీం ఆదివాసీ భవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు....
ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రింప్ ఫీడ్ ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై...