Friday, June 26, 2026
Homeజాతీయం

జాతీయం

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కొత్త మలుపు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ, ఈ కేసును ఇకపై తాను విచారించబోనని ప్రకటించారు. ఇదే సమయంలో అరవింద్...

ప్రధాని సూచనలను కాంగ్రెస్ వక్రీకరిస్తోంది : రాంచందర్ రావు

ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొని కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భవిష్యత్తు, ఆర్థిక స్వావలంబన...

తమిళనాడులో విజయ్ రాజకీయ సంచలనం..

తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులకు నాంది పలుకుతూ, ప్రముఖ సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని బ్లాక్‌బస్టర్ విజయంగా మార్చుకున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన స్థాపించిన ‘తమిళగ...

దేశంలో అతిపెద్ద పారామిలటరీ సంస్థ సీఆర్పీఎఫ్ : కేంద్ర మంత్రి బండి సంజయ్

దేశ అంతర్గత భద్రతలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో...

మేఘాలయ పర్యటనకు మంత్రి సీతక్క

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నుంచి మేఘాలయ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన స్టేట్-టు-స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో...
spot_img

Hot Topics

error: Content is protected !!