రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్గా నియమితులైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రథమ పౌరురాలిగా విశిష్టమైన సేవలు అందిస్తున్న ద్రౌపది ముర్ము జీవితం...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యోగ సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ...
లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్థాన్పై 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే...
భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త అధ్యాయాన్ని లిఖించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా...