తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై...
తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల అంశాలపై న్యూఢిల్లీలో కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు కొనసాగింది.సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్లో భారత జట్టు పోరాడినా, 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విజయం కోసం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్… 170 పరుగులకే...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆయన...