Homeజాతీయం

జాతీయం

22ఏ బాధితుల భూముల కోసం బీజేపీ దీక్ష.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ప్రజల భూములను నిషేధిత జాబితా అయిన సెక్షన్ 22ఏలో చేర్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. ఈ క్రమంలో రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ దీక్ష నిర్వహించనున్నారు....

సచిన్, కోహ్లీకే సాధ్యం కాని అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ. అయితే టెస్టులు, వన్డేలు, టీ20లు.. మూడు ఫార్మాట్లలోనూ ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన అరుదైన భారత క్రికెటర్ల...

సీఎం విజయ్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన వ్యక్తి.. ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది!

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కాన్వాయ్‌లో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన 26 ఏళ్ల యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం కాన్వాయ్‌కు...

భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓకు జియో రెడీ.. రూ.37,000 కోట్లకు పైగా సమీకరణ!

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 4 బిలియన్...

ISROకు మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగంపై మోడీ ప్రశంసలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంతో దేశ అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదైంది. ఈ...
spot_img

Hot Topics

error: Content is protected !!