మౌలాలిలోని కృష్ణానగర్ కాలనీలో ఉన్న శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్...
వర్షాకాలం ప్రారంభమైయ్యే నేపథ్యంలో కాకతీయనగర్ డివిజన్ పరిధిలోని జేకే కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో కాలనీలో వర్షపు నీటి...
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శామీర్పేట్లోని ఆయన నివాసంలోని ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన సందర్భంగా...
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో గానీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీతో గానీ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ అనుబంధం ఉండబోదని ఆమె...
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కానీ, ఆ పార్టీతో కానీ తిరిగి కలిసే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తన రాజకీయ...