లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్థాన్పై 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే...
రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. వెన్నుపోటుకు కర్త, కర్మ, క్రియ జగన్నేనని,...
రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, రైతు కుటుంబాల ఆర్థిక భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను...
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని, పైగా అవసరమైన సహకారం అందించేందుకు ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తోందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో రైలు విస్తరణ అంశాన్ని రాజకీయ...
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత బూత్ స్థాయి ఏజెంట్లపై ఉందని తెలంగాణ...