Tuesday, June 23, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

ఎంపీ ఈటల సమక్షంలో క్యానం రాజ్యలక్ష్మి రూ.1 లక్ష విరాళం

భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మల్కాజిగిరి పరిధిలో సేవా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అపరాజిత సేవ సమితికి వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి...

మల్కాజిగిరిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఎన్. రామచందర్ రావు

మల్కాజిగిరిలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.ఈ ఆరోగ్య శిబిరం స్థానిక...

స్టార్టప్ ఇండియా మహా ఉద్యమం.. యువత సత్తాకు నిదర్శనం: రామచందర్ రావు

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా దేశవ్యాప్తంగా మహా ఉద్యమంగా రూపాంతరం చెందిందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో...

గజ్వేల్ ఘటనపై హరీశ్ రావు ఆగ్రహం.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్ రావు కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు...

రాజధానిపై జగన్ విధ్వంసం… అమరావతిపై చంద్రబాబు విజయం

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే జగన్ పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయపథంలో దూసుకెళ్తోందని...
spot_img

Hot Topics

error: Content is protected !!