Tuesday, June 23, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం.. రూ.225 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 6న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలయ అభివృద్ధికి...

ఎల్బీ నగర్‌లో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ.. పాల్గొన్న ఈటల రాజేందర్

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో 99వ జయంతి సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...

బీఆర్ఎస్ పతనం ప్రారంభం.. బీజేపీకి స్థానం లేదు: మహేశ్ గౌడ్

తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రత్యారోపణలు మరింత ఉధృతంగా మారుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీకి ప్రజల్లో స్థానం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల...

ఆరు గ్యారెంటీలపై రేవంత్ వ్యాఖ్యలు.. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు అంశంపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ వేడెక్కాయి. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర...

జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం.

హైదరాబాద్ నగరాభివృద్ధి వేగం పెరుగుతున్న నేపథ్యంలో, నిర్మాణ రంగం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...
spot_img

Hot Topics

error: Content is protected !!