తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు టీటీడీ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కారణంగా కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై దర్శన సమయం తప్పుగా ముద్రించడంతో సుమారు 300...
తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హారర్, సస్పెన్స్ అనుభూతిని అందించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. భయం, ఉత్కంఠ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం” చిత్రం జూన్ 26న...
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల SIR అవగాహన వర్క్షాప్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ...
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల SIR అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్...
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా...