Homeటాప్ న్యూస్

టాప్ న్యూస్

13 పేజీల ఫిర్యాదు.. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన కేటీఆర్ బృందం

తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ...

భూమికి భద్రతే మా ప్రభుత్వ లక్ష్యం.. గత పాలనపై సీఎం చంద్రబాబు ఫైర్

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన భూ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ భూ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భూమికి భద్రత కల్పించడమే...

ఫీజు రీయింబర్స్‌మెంట్, 22-A భూముల సమస్యలపై చర్చ ఏదీ?.. రామచందర్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు...

వైష్ణవి చైతన్యతో రిలేషన్‌షిప్‌పై ఆనంద్ దేవరకొండ క్లారిటీ..

‘బేబీ’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా విజయంతో పాటు ఆనంద్, వైష్ణవి జోడీకి...

‘పాదయాత్ర 2.0’కు జగన్ సిద్ధమా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? ‘పాదయాత్ర 2.0’ చేపట్టే ఆలోచనపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో...
spot_img

Hot Topics

error: Content is protected !!