వర్షాకాలం ప్రారంభమైయ్యే నేపథ్యంలో కాకతీయనగర్ డివిజన్ పరిధిలోని జేకే కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో కాలనీలో వర్షపు నీటి...
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శామీర్పేట్లోని ఆయన నివాసంలోని ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన సందర్భంగా...
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో గానీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీతో గానీ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ అనుబంధం ఉండబోదని ఆమె...
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కానీ, ఆ పార్టీతో కానీ తిరిగి కలిసే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తన రాజకీయ...
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని, పైగా అవసరమైన సహకారం అందించేందుకు ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తోందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో రైలు విస్తరణ అంశాన్ని రాజకీయ...