పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సభా సమావేశాలు ముగియాల్సి ఉండగా, మరో రోజు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం కూడా తెలంగాణ...
స్మార్ట్ఫోన్ మార్కెట్లో కెమెరా ఫీచర్లకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో vivo తన కొత్త X500 సిరీస్తో మరోసారి ఫ్లాగ్షిప్ ఫోటోగ్రఫీపై ఫోకస్ చేస్తోంది. vivo X500, X500 Pro, X500 Pro Max...
తెలంగాణలో పేదల భూములను కొల్లగొట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆ వ్యూహంలో భాగంగానే...
తెలంగాణలో పరిశ్రమలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పారిశ్రామిక సంస్థలను ఎవరైనా బెదిరిస్తే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు...