Homeతెలంగాణ

తెలంగాణ

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ.. తెలంగాణలో నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’: రాంచందర్‌రావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వెల్లడించారు. సెప్టెంబర్...

కులగణనపై అసెంబ్లీలో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

తెలంగాణ శాసనసభ వేదికగా బలహీన వర్గాల హక్కులు, కులగణన అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర...

చట్ట సవరణతో పల్లెల బలోపేతం.. గ్రామస్వరాజ్యానికి బాటలు: గుంటుపల్లి రేణుక

పంచాయతీరాజ్ చట్ట సవరణతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరింత దారి సుగమం అవుతుందని మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటుపల్లి రేణుక అన్నారు. గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు పూర్తి అధికారాలు...

మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్.. నగర ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకునే అవసరం లేకుండా.....

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇవే..

బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఊరట కలిగించేలా హైదరాబాద్ మార్కెట్లో నేడు ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.262, 22 క్యారెట్ల బంగారం...
spot_img

Hot Topics

error: Content is protected !!