తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కేబినెట్ విస్తరణపై చర్చ మరింత వేడెక్కింది. ఇప్పటికే మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీగా ఉండగా, సురేఖను తొలగించడంతో మొత్తం ఖాళీల సంఖ్య...
పసిడి ప్రియులకు ఊరటనిచ్చేలా బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.1,700 తగ్గింది. అదే సమయంలో...
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులుగా ప్రజలను ద్రోహం, మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని...
ప్రజల భూములను నిషేధిత జాబితా అయిన సెక్షన్ 22ఏలో చేర్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. ఈ క్రమంలో రేపు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ దీక్ష నిర్వహించనున్నారు....
తెలంగాణ కాంగ్రెస్లో మాజీ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బాధాకరమని ఆయన అన్నారు. అయితే...