Friday, July 17, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి త్వరలోనే జీరో రెడ్డి కావడం ఖాయం

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు...

విజయవాడలో సోలార్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ ఇస్లాంపేట బిఆర్పి రోడ్డులో నూతనంగా...

రాజధానిపై జగన్ విధ్వంసం… అమరావతిపై చంద్రబాబు విజయం

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే జగన్ పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయపథంలో దూసుకెళ్తోందని...

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు

ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే...

అమరావతికి మద్దతు… హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి: రేణుకా చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల అమలు, రాజధాని అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే, విభజన చట్టంలో...
spot_img

Hot Topics

error: Content is protected !!