Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి అచ్చెన్న

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు...

గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం

మంగళగిరి:2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి...

సింగపూర్‌లో ఏపీ మంత్రులకు ప్రత్యేక శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పరిపాలన వ్యవస్థను ఆధునిక పద్ధతుల్లో నడిపేందుకు మంత్రులకు ప్రత్యేక శిక్షణ...

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం : కేశినేని వెంక‌ట్

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సమర్థ నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి యువ నాయకులు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) కుమారుడు కేశినేని వెంకట్ అన్నారు. నవ్యాంధ్ర రాజధాని...

జగన్ రెడ్డి త్వరలోనే జీరో రెడ్డి కావడం ఖాయం

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు...
spot_img

Hot Topics

error: Content is protected !!