Friday, July 17, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో ఉద్యోగ‌, స్వ‌యం ఉపాధి రంగాల‌పై అవ‌గాహ‌న తో క్రీడా స్ఫూర్తి పెంచాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ‌, మైల‌వ‌రం, జ‌గ్గ‌య్య‌పేట‌, తిరువూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేశినేని ఫౌండేష‌న్ ద్వారా ద‌త్త‌త తీసుకున్న 40 గ్రామాల్లో ఉద్యోగ‌, స్వ‌యం ఉపాధి రంగాల‌పై యువ‌తీ యువ‌కుల‌తో పాటు గ్రామ ప్ర‌జ‌ల‌కు...

ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మ‌న్ న‌ర్రావాసు

విజ‌య‌వాడ‌ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మ‌న్ గా నియమితులైన గొల్ల‌పూడి గ్రామ టిడిపి అధ్య‌క్షుడు న‌ర్రావాసు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం...

జాబ్ మేళా క్యాలెండ‌ర్-2025 ఆవిష్క‌రించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత‌

ఎపి స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వ‌హించే జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని ఉద్యోగం పొందడంతో పాటు మ‌రొక‌రి ఉద్యోగ అవ‌కాశం క‌ల్పించే స్థాయికి...

తిరుమల గోశాలను పరిశీలించిన సీపీఐ నారాయణ

తిరుమలలోని ఎస్వీ గోశాలలో వందకు పైగా ఆవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. ఈ క్రమంలో తిరుమల గోశాలను...

అమరావతికి రూ. 47,000 కోట్లు అవసరం: సీఎం చంద్ర‌బాబు

రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు. రాజ‌ధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా......
spot_img

Hot Topics

error: Content is protected !!