రాష్ట్రంలో రబీ సీజన్ వరి కోతలు అత్యంత కీలక దశలో కొనసాగుతున్న నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు తన జన్మదిన సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారి...
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా...
సంపద సృష్టికి సంస్కరణలే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని...
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి ఫిఠాపురం పార్టీ నేతలు ప్రస్తావించకపోవడంపై ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘటన పిఠాపురంలో...