ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్వా రంగం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల పెంపకం చేపట్టే రైతులపై పెరుగుతున్న వ్యయభారం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ...
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో తేజు ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి సంబంధించిన రెండవ షూటింగ్ షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసింది. చిత్ర నిర్మాత సంతోష్ రావు బల్గూరి...
రాష్ట్రంలో రబీ సీజన్ వరి కోతలు అత్యంత కీలక దశలో కొనసాగుతున్న నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు తన జన్మదిన సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారి...
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా...