Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

‘డీఎస్సీ స్కాం’పై సీబీఐ విచారణకు ఎందుకు భయం?: శ్యామల

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. డీఎస్సీలో అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ నుంచి సరైన సమాధానం రావడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి...

‘స్కామ్స్‌లో పోటీ పెడితే జగన్ టీమే ఫస్ట్’.. వైసీపీపై సోమిరెడ్డి ఫైర్

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ విషయంలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, 16,400 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు...

కార్యకర్తలే టీడీపీకి అసలైన బలం.. ప్రజలకు అందుబాటులో ఉంటేనే రాజకీయ భవిష్యత్‌: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీకి గ్రామస్థాయి నుంచి బలమైన కార్యకర్తలు, నాయకత్వ వ్యవస్థే ప్రధాన బలమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి...

టీడీపీ రెడ్‌బుక్ పార్టీ.. వైసీపీ ‘రప్పా రప్పా’ పార్టీ: విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ రాజకీయాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఫ్యాక్షన్, కుటుంబ రాజకీయ పార్టీలుగా మారిపోయాయని ఆరోపించారు. ఏపీలో గత 15 ఏళ్లుగా రాజకీయాలు...

విశాఖలో వినాయక చవితి వేడుకలు.. మండపాలకు తప్పనిసరి అనుమతులు

విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలను...
spot_img

Hot Topics

error: Content is protected !!