Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆక్వా రంగ స్థిరత్వానికి పారదర్శక విధానాలే పరిష్కారం

ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రింప్ ఫీడ్ ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై...

నెల్లూరులో మత్స్యకారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతి చెందడం...

తాళాయపాలెంలోని శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్

తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించినట్లు దర్శకుడు సుధాకరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటుడు కొండపల్లి అప్పారావు అఘోర...

ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వం :ఫీడ్ ధరల పెంపుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్వా రంగం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల పెంపకం చేపట్టే రైతులపై పెరుగుతున్న వ్యయభారం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ...

వట్టిచెరుకూరులో తేజు ఫిలిమ్స్ సినిమా షూటింగ్

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో తేజు ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి సంబంధించిన రెండవ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. చిత్ర నిర్మాత సంతోష్ రావు బల్గూరి...
spot_img

Hot Topics

error: Content is protected !!