విజయవాడ( ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం) విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులను విజయవాడ పార్లమెంట్ సభ్యులు...
ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రింప్ ఫీడ్ ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై...
నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతి చెందడం...
తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించినట్లు దర్శకుడు సుధాకరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటుడు కొండపల్లి అప్పారావు అఘోర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్వా రంగం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల పెంపకం చేపట్టే రైతులపై పెరుగుతున్న వ్యయభారం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ...