Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన క‌మ్మ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మంచౌదరి, విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఎంపీ కేశినేని శివనాథ్, నాదెండ్ల...

అత్తగారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నమ్మ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో అల్లు,...

విజయవాడలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో ప్రారంభం

విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పోను ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ప్రారంభించారు. ఆమె స్టాళ్లను సందర్శించి వివిధ రకాల చేనేత...

ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో నంద‌మూరి హ‌రికృష్ణ 7వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ విజ‌యం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించినా..ఏనాడు ప‌ద‌వుల కోసం పాకులాడ‌లేద‌ని, రాష్ట్రం స‌మైక్యంగా వుండాల‌న్న ల‌క్ష్యంతో రాజ్య స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా...

ఫలించిన చంద్రబాబు కృషి…. 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే…ఆయన కలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లూ...
spot_img

Hot Topics

error: Content is protected !!