Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

$2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కూటమి ప్రభుత్వ లక్ష్యం! : నారా లోకేష్

దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎపి లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047నాటికి $2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా లక్ష్యం. ఈ ప్రయాణంలో చార్డర్డ్...

హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖ ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు హాప్ ఆన్ – హాప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. 16...

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు...

సంస్కృత అధ్యాపకులు ఎస్.ఏ.టి.ఎస్ ఆచార్యకు జాతీయ పురస్కారం…

సథరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ (SPLTO) వారు ప్రతి సంవత్సరం ప్రైవేటు కళాశాలలలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన అధ్యాపకులకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం...

కోస్తాంధ్రలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ...
spot_img

Hot Topics

error: Content is protected !!