రాష్ట్రంలో రైతులందరికీ యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎరువుల కొరతతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపినట్లుగా, రాష్ట్రానికి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆరోగ్యరంగం మరియు విద్యా రంగంలో విప్లవాత్మక...
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలో టిడిపి కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూపర్ సిక్స్ను రూపొందించి సూపర్ హిట్ చేసిన ఘనత...
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ...
దాదాపు నాలుగు దశాబ్దాలుగా సంస్కృత ఉపాధ్యాయుడిగా లక్షలాదిమందికి విద్యాబోధన చేస్తున్న ఎస్. ఏ టి.ఎస్ ఆచార్య ఆగష్టు 31, 2025 నాడు గుంటూరు నందు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు....