Homeట్రేండింగ్

ట్రేండింగ్

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ.. సేవలను మరింత సమర్థవంతం చేస్తాం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

అంగన్వాడీ టీచర్ల సేవలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సాంకేతిక సదుపాయాలను అందించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో సిడిపిఓ స్వాతితో కలిసి...

రేవంత్ రెడ్డికి రాంచందర్ రావు సవాల్.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ...

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి అచ్చెన్న

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు...

జనగణనకు కఠిన మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027 ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హౌస్ లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమవడంతో కీలక దశకు అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. ఈ కీలక ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు...

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు...
spot_img

Hot Topics

error: Content is protected !!