Tuesday, June 23, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

వినాయక్ నగర్ డివిజన్ పెండింగ్ పనులపై జోనల్ కమిషనర్‌ను కలసిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

సికింద్రాబాద్‌ జోనల్ కమిషనర్‌ రవికిరణ్‌ను కార్పొరేటర్‌ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి, వినాయక్ నగర్‌ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె సంతోషిమా...

ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో నంద‌మూరి హ‌రికృష్ణ 7వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ విజ‌యం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించినా..ఏనాడు ప‌ద‌వుల కోసం పాకులాడ‌లేద‌ని, రాష్ట్రం స‌మైక్యంగా వుండాల‌న్న ల‌క్ష్యంతో రాజ్య స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా...

పంచాయతీరాజ్ ENC కార్యాలయంలో కాల్ సెంటర్

అధిక వ‌ర్షాల పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రాజధానిలోని ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు...

ఫలించిన చంద్రబాబు కృషి…. 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే…ఆయన కలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లూ...

$2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కూటమి ప్రభుత్వ లక్ష్యం! : నారా లోకేష్

దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎపి లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047నాటికి $2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా లక్ష్యం. ఈ ప్రయాణంలో చార్డర్డ్...
spot_img

Hot Topics

error: Content is protected !!