Friday, July 31, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

కాంగ్రెస్ బురద రాజకీయం చేస్తోంది : హరీష్ రావు

బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు వరదలపై చర్చకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నది’’...

వినాయక మండపాలను సందర్శించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్

మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లోని వినాయక మండపాలను మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన...

బాధితులకు అండగా ఎంపీ ఈటల రాజేందర్

బాచుపల్లిలోని ఫసిఫికా కన్స్ట్రక్షన్ - ఆవాస్ నెబ్యూలా అపార్టుమెంట్‌లో ఇళ్లు కొనుగోలు చేసిన బాధితులు చేస్తున్న ఆందోళనకు ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు ప్రకటిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే...

బీఆర్ఎస్ ఆందోళనపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందన

తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేపడుతున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన ఈ ఆందోళనలను కపట నాటకమని పేర్కొన్నారు. "యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం కారణమా,...

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన క‌మ్మ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మంచౌదరి, విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఎంపీ కేశినేని శివనాథ్, నాదెండ్ల...
spot_img

Hot Topics

error: Content is protected !!