Wednesday, June 24, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

కవితపై వేటు.. బీఆర్ఎస్ అధికారిక ప్రకటనకు రంగం సిద్ధం

ఎమ్మెల్సీ కవితపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాసేపట్లో పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రెస్‌...

లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌కు చోటు: ప్రధాని నరేంద్రమోదీ

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క ఘన నివాళి

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజా భవన్‌లో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు....

చేపల పరిశ్రమ అభివృద్ధికి మైలు రాయిగా సంచార చేపల విక్రయ వాహనాలు

జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు....

వినాయక మండపాలను సందర్శించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

వినాయక నగర్ డివిజన్ పరిధిలోని వివిధ వినాయక మండపాలను కార్పొరేటర్ రాజ్యలక్ష్మి బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని, మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ...
spot_img

Hot Topics

error: Content is protected !!