దాదాపు నాలుగు దశాబ్దాలుగా సంస్కృత ఉపాధ్యాయుడిగా లక్షలాదిమందికి విద్యాబోధన చేస్తున్న ఎస్. ఏ టి.ఎస్ ఆచార్య ఆగష్టు 31, 2025 నాడు గుంటూరు నందు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు....
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. బిల్లుల పెండింగ్ సమస్యను పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.ఆసుపత్రుల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ప్రభుత్వంపై రూ.1,300 కోట్లకు...
సూపర్స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకంగా ఆగస్ట్ 14న విడుదలైన ‘కూలీ’ భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే...
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీలు)కు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, వారి జనాభా ప్రాతిపదికన...
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్కు గ్రీన్ సిగ్నల్...