రాష్ట్రంలో రైతులందరికీ యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎరువుల కొరతతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపినట్లుగా, రాష్ట్రానికి...
కవిత మళ్లీ Twitter బయోని అప్డేట్ చేశారు. తాజాగా ఆమె హెడర్ లో ఉన్న బీఆర్ఎస్ లోగోని తొలగించి, సోషల్ మీడియా ఫాలోవర్లలో చర్చకు కారణమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో కవిత తరచుగా సోషల్ మీడియాలో...
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ జాగృతి సంస్థలో అంతర్గత విభేదాలు చెలరేగుతున్నాయి. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీసుకుంటున్న నిర్ణయాలపై జాగృతి కీలక నేత మేడే రాజీవ్ సాగర్ తీవ్ర అసంతృప్తి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆరోగ్యరంగం మరియు విద్యా రంగంలో విప్లవాత్మక...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి, అలాగే MLC పదవికి రాజీనామా చేసిన కవిత రాజకీయంగా కొత్త కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. నిన్న ఆమె తన ప్రధాన అనుచరులు, జాగృతి SM ప్రతినిధులు...