తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కీలక సేవలను అందించే మీ సేవ కేంద్రాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 గంటలపాటు మీ-సేవా సేవలు అందుబాటులో ఉండవని అధికారులు వెల్లడించారు.కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లు, సిస్టమ్ మెయింటెనెన్స్...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించబడిన ఆర్ కే శ్రీనివాస్కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ...
ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే...
తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై తీవ్ర విమర్శలు గుప్పించారు కల్వకుంట్ల కవిత. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులను 25 నుంచి 30 శాతం వరకు పెంచి,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల అమలు, రాజధాని అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే, విభజన చట్టంలో...