మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో BLA-2 (బూత్ లెవల్ ఏజెంట్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన జోనల్...
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో...
రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్గా నియమితులైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్బాల్ గ్రౌండ్ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు. చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి ఆయన...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యోగ సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ...