Thursday, August 6, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

184, 185, 189 బూత్‌లను సందర్శించిన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి 184, 185, 189 బూత్‌లను సందర్శించి, అక్కడ జరుగుతున్న ఓటరు నమోదు ఫార్మ్ విత్తరణ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్...

భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర: నితిన్ నబీన్

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజిట్ భారత్ స్టూడెంట్ కాన్‌క్లేవ్’ కార్యక్రమం హైదరాబాద్​ లో ఘనంగా జరిగింది. విద్యార్థుల్లో...

ప్రతి బూత్‌లో కమలం వికసించాలన్న లక్ష్యంతో విజయ సంకల్ప సమ్మేళనం

ప్రతి బూత్‌లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం ఉత్సాహభరిత...

తెలంగాణలో అధికారమే లక్ష్యం.. : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాసేవ, ప్రజా సమస్యలపై...

ఛత్రపతి శివాజీ ఆశయాలతో భారతం మళ్లీ విశ్వగురువుగా ఎదుగుతుంది: ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని...
spot_img

Hot Topics

error: Content is protected !!