తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. 22ఏ జాబితాలో భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్...
హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, తెలంగాణ...
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి నేటి పసిడి ధరలు కొంత ఊరటనిచ్చేలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు, పసిడికి ఉన్న డిమాండ్ వంటి అంశాలు...
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్ననాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆనందం, ఐశ్వర్యం, సకల విజయాలు...
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47వ వార్షికోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల ప్రాధాన్యత, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఉత్సవాల సమయంలో...